కరీంనగర్ విద్యావిభాగం, న్యూస్టుడే: జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఆంగ్ల ప్రయోగ పరీక్షను ఫిబ్రవరి 16న నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి జగన్మోహన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 20 మార్కులు కేటాయించిన ఈ పరీక్షలో.. విద్యార్థులు ఏడు మార్కుల కంటే తక్కువ సాధించినా, పరీక్షకు గైర్హాజరైనా.. అనుత్తీర్ణులుగా పరిగణిస్తారన్నారు. ఒకేషనల్ విద్యార్థులు 10 మార్కులకు కనీసం 7 మార్కులు రావాలని చెప్పారు. నైతికత, మానవ విలువ పరీక్ష ఫిబ్రవరి 17న, పర్యావరణ పరీక్ష 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోస్టుగార్డులో 260 నావిక్ ఉద్యోగాలు
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ ఆఫర్ లెటర్ అందుకుంటే సరిపోదు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.