• facebook
  • whatsapp
  • telegram

Education: సెప్టెంబరు 15 లోపు ఇంజినీరింగ్ తరగతులు

  ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్ జారీ

ఈనాడు, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం (2024-25) ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబరు 15లోపు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్దేశించింది. ఈ మేరకు అ కడమిక్ క్యాలెండర్ను తాజాగా మే 10న విడుదల చేసింది.


ముఖ్యాంశాలు

ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు: సెప్టెంబర్ 15 లోపు ప్రారంభం.

కళాశాలలకు తుది అనుమతులు: జూన్ 30 నాటికి జారీ.

అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్): విశ్వవిద్యాలయాలు జులై 31 లోపు పూర్తి చేయాలి.


Some more information

‣  "From Classrooms to Boardrooms: Yasir M.'s Triumph"

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.