‣ ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్ జారీ
ఈనాడు, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం (2024-25) ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను సెప్టెంబరు 15లోపు ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్దేశించింది. ఈ మేరకు అ కడమిక్ క్యాలెండర్ను తాజాగా మే 10న విడుదల చేసింది.
ముఖ్యాంశాలు
‣ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతులు: సెప్టెంబర్ 15 లోపు ప్రారంభం.
‣ కళాశాలలకు తుది అనుమతులు: జూన్ 30 నాటికి జారీ.
‣ అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్): విశ్వవిద్యాలయాలు జులై 31 లోపు పూర్తి చేయాలి.
Some more information
‣ "From Classrooms to Boardrooms: Yasir M.'s Triumph"
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.