ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొనేందుకు హార్ట్ ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్టు సహకారంతో ఇంటర్ విద్యాశాఖ ఫిబ్రవరి 21, 28వ తేదీల్లో ఆన్లైన్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ తరగతులను నిర్వహిస్తోంది. ఆ రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ తెలిపారు. విద్యార్థులు లైవ్ తరగతులను www.youtube.com, heartfulnesseducationIlive ద్వారా చూడొచ్చని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.