ఈనాడు, అమరావతి: గ్రూపు-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబరు 21న ప్రకటించింది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్(కో-ఆపరేటివ్ సొసైటీస్), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(జీఏడీ, ఆర్థికశాఖ, లెజిస్లేటివ్), సీనియర్ అకౌంటెంట్(వర్క్స్ అండ్ అకౌంట్స్, ఏపీ ట్రెజరీస్) పోస్టులకు ఎంపికైన వారు ఈ జాబితాలో ఉన్నారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఈ నియామకాలు ఉంటాయని ఏపీపీఎస్సీ వెల్లడించింది. పూర్తి వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.