నేడు సమస్తం డిజిటల్మయం. ఈ ఆధునిక ప్రపంచంలో వ్యాపారాలను విస్తరించాలన్నా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విపణిలో కొనసాగాలన్నా డిజిటల్గా ఎలా రాణించాలో సరైన వ్యూహాలు అవసరం.
‘ఎప్పుడు చూసినా ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటావ్.. కాస్త పుస్తకాలు తీసి చదవొచ్చు కదా!’.. విద్యార్థులున్న ఇళ్లల్లో ఈ మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.
చాపకింద నీరులా వ్యాపించి ఉన్న ఆర్థిక మాంద్యం ఉద్యోగ విపణిని ప్రభావితం చేస్తోంది. ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల అవకాశాలకు గండి కొడుతోంది.
ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితి విద్యార్థులకు ఎన్నోసార్లు ఎదురవుతూనే ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో..
కొంతమంది విద్యార్థులు చురుకుదనం, తెలివి తేటలతో మిగతావారి కంటే భిన్నంగా ఉంటారు. నిశితంగా గమనిస్తే..
కొందరు విద్యార్థులు ఎన్నో పనులను విజయవంతంగా పూర్తిచేయాలనుకుంటారు. ఇందు కోసం కచ్చితమైన ప్రణాళికలూ వేసుకుంటారు.
ప్లేస్మెంట్స్లో శిఖర సమానమైనవి ‘మాంగ్’ కంపెనీలు. వీటిల్లో ప్రవేశం నేటితరం ఇంజినీర్లకు ఓ విశేషమైన కల. ఏమిటీ మాంగ్
చాలాకాలం తర్వాత ఈమధ్యే క్యాంపస్ నియామకాల జోరు పెరిగింది.
OTP has been sent to your registered email Id.