వెంకటగిరి, న్యూస్టుడే : గురుకుల విద్యా సంస్థలో విద్యార్థులు చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీఆర్ఎస్ కన్వీనర్ రజని, బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శారదాబాయి సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8, ఇంటర్, డిగ్రీలో ప్రవేశాలకు మార్చి 31 లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వచ్చే నెల 25న ప్రవేశాల కోసం పరీక్షలు నిర్వహిస్తారన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.