‣ మార్చి 10 నుంచి హాల్టికెట్లు
ఈనాడు డిజిటల్, అమరావతి: గ్రూప్-1 ప్రాథమిక (ప్రిలిమ్స్) పరీక్షను మార్చి 17న 301 కేంద్రాలలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాలలో వీటిని ఏర్పాటుచేసినట్లు మార్చి 8న తెలిపింది. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా మార్చి 10 నుంచి హాల్టికెట్లు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ - I - స్టడీమెటీరియల్
పేపర్ - I జనరల్ స్టడీస్
రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు
భారతదేశ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు
పేపర్ - II జనరల్ ఆప్టిట్యూడ్
జనరల్ మెంటల్ ఎబిలిటీ, మానసిక సామర్థ్యాలు
జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వర్తమానాంశాలు
ఏపీపీఎస్సీ గ్రూప్ - II - స్టడీమెటీరియల్
సెక్షన్ - ఎ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు
2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర
6. ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో భారత భూగోళశాస్త్రం
8 సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ
9 తార్కిక వివరణ, విశ్లేషణాత్మక సామర్థ్యాలు, తార్కిక అన్వయం
11 ఆంధ్రప్రదేశ్ విభజన, పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, చట్టపరమైన సమస్యలు
సెక్షన్ - బి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారత రాజ్యాంగం
సెక్షన్ - సి భారతదేశ ప్లానింగ్, ఆర్థిక వ్యవస్థ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.