ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథిమ్) అందించే బీబీఏ కోర్సు సీట్లను ఈసారి దోస్త్ ద్వారా భర్తీ చేయనున్నారు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ ఈ సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతినిచ్చారు. దీంతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రికి అంగీకార పత్రాన్ని నిథిమ్ అధికారులు అందజేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!