ఈనాడు, హైదరాబాద్: బీసీ స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో మార్చి 8 నుంచి గ్రూప్-1 ఉచిత శిక్షణను ప్రారంభిస్తున్నట్లు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సైదాబాద్ కాలనీ లక్ష్మీనగర్లోని బీసీ స్టడీ సర్కిల్లో ఈ శిక్షణ కొనసాగుతుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 7లోగా దరఖాస్తు చేసుకోవాలని, డిగ్రీలో మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. మరిన్ని వివరాల కోసం 040-24071178, 27077929 నంబర్లను సంప్రదించాలని కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!
‣ గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)
‣ గ్రూప్-1 ప్రిపరేషన్ ప్లాన్ (టీఎస్పీఎస్సీ)
‣ ‘ట్రిపుల్ ఆర్’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.