రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి జులై 24 రాత్రి షెడ్యూల్ను విడుదల చేశారు. రూ.400 చెల్లించి ఈ జులై 25 నుంచి ఆగస్టు 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 27 నుంచి ఆగస్టు 3 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆగస్టు 6వ తేదీన సీట్లు కేటాయిస్తామన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!