• facebook
  • whatsapp
  • telegram

EAPCET: మే 16 నుంచి ఈఏపీసెట్‌ 

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ను మే 16 నుంచి 22వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్‌ తెలిపారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే 13నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. అదే రోజు పోలింగ్‌ ఉన్నందున షెడ్యూల్‌ను సవరించారు. వ్యవసాయ, ఫార్మసీ అభ్యర్థులకు 16, 17 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు 18, 19న ఒక్కో విడత చొప్పున నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ 22వరకు కొనసాగుతుంది. ఏపీ పీజీసెట్‌ షెడ్యూల్‌నూ సవరించారు. మొదటి షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 3 నుంచి ప్రారంభం కావాలి. దీన్ని జూన్‌ 10కి మార్చారు. 14వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఏపీ ఆర్‌సెట్‌ను మే 2 నుంచి 5వరకు నిర్వహించనున్నారు



మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.