ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ రెండో ఏడాది గణితం-2బీ, జంతుశాస్త్రం, చరిత్ర పబ్లిక్ పరీక్షల్లో 22మందిపై మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 11న నిర్వహించిన పరీక్షలకు 97శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,89,743మందికిగాను 3,78,382మంది పరీక్ష రాశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఎస్ఐ కొలువులకు మీరు సిద్ధమేనా?
‣ మాంగనీస్ ఓర్ ఇండియాలో ట్రెయినీలు
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.