కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్(టీఎస్కేసీ) ఆధ్వర్యంలో మార్చి 27న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీలక్ష్మి మార్చి 25న ఒక ప్రకటనలో తెలిపారు. ట్రెండ్జ్ ఐటీ, హెచ్1 హెచ్ఆర్ సొల్యూషన్స్, ముత్తూట్ ఫైనాన్స్, బ్యాంక్ జోన్, మెడ్ప్లస్ తదితర 15 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులతోపాటు ప్రస్తుతం ఆఖరి సెమిస్టర్ చదువుతున్న వారు సైతం హాజరు కావచ్చని టీఎస్కేసీ సమన్వయకర్త శోభారాణి పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.