ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఈఏపీసెట్, ఐసెట్ 2024 తేదీల్లో మార్పులు చేస్తూ ఉన్నత విద్యా మండలి మార్చి 22న నూతన షెడ్యూల్ విడుదల చేసింది. ఈఏపీసెట్ను మే 7 నుంచి 11వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు 7, 8 తేదీల్లో, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు 9 నుంచి 11 వరకు జరగనున్నాయి. ఐసెట్ జూన్ 5, 6 తేదీల్లో ఉంటుందని తెలిపింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.