• facebook
  • whatsapp
  • telegram

Results: ఆయుర్వేద వైద్యుల నియామక ఫలితాలకు ఎదురుచూపులు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ఆయుర్వేద వైద్యుల నియామకాల ఫలితాలు వెల్లడించకపోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయుష్‌ అవసరాల మేరకు 2021 సెప్టెంబరు 24న 72 వైద్య పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయగా.. 2023 ఏప్రిల్‌ 2న రాత పరీక్ష నిర్వహించారు. ఏడాది కావొస్తున్నా ఇంకా ఫలితాలు వెల్లడించలేదు. అభ్యర్థులు.. అధికారులను సంప్రదిస్తే కోర్టులో విచారణ సాగుతున్నందున ఫలితాలు ప్రకటించలేదని చెబుతున్నారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.