• facebook
  • whatsapp
  • telegram

AP EAPCET: 4 నుంచి ఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌


 

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: స్థానిక ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈఏపీ సెట్‌ - 2024 (ఎంపీసీ స్ట్రీమ్‌) కౌన్సెలింగ్‌ జులై 4వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నారు. అభ్యర్థులు 1 తేదీ నుంచి 7 తేదీ లోపు ఆన్‌లైన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిందిగా కోఆర్డినేటర్‌ ద్వారకానాథ్‌ రెడ్డి తెలిపారు. 8 నుంచి 12వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ఉంటుందని, 13న మార్పులు చేర్పులు, 16న సీట్‌ అలాట్మెంట్, 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని కోఆర్డినేటర్‌ తెలిపారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.