ఈనాడు, అమరావతి: డీఎస్సీకి సన్నద్ధమవుతున్న మైదాన, ఏజెన్సీ గిరిజన ప్రాంత ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేకంగా ఉచిత కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని గిరిజన విద్యార్థి సమాఖ్య (టీఎస్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు అక్కులప్ప నాయక్ కోరారు. గిరిజనులు ఆర్థికంగా ఏ మాత్రం ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నారని, ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఐటీడీఏలు లేదా ఇతర ఏజెన్సీల ద్వారా కోచింగ్ సౌకర్యం కల్పించాలని జూన్ 30న ఓ ప్రకటనలో విన్నవించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ పవర్ గ్రిడ్లో 435 ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలు
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు
‣ క్లౌడ్ కంప్యూటింగ్తో అపార అవకాశాలు
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.