నరసరావుపేట అర్బన్, గుంటూరు, న్యూస్టుడే: ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 2024-25లో సోల్జర్ కేటగిరి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల అభ్యర్థులకు ఏప్రిల్ 22న ఆన్లైన్లో ఉమ్మడి ప్రవేశపరీక్ష జరగనుందని జిల్లా స్టెప్ సీఈవో కె.వెంకటేశ్వర్లు మార్చి 26న ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలకు గుంటూరులోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయంలో గాని, ఫోన్: 0863-2230008, 2230006 నంబర్లలో గాని సంప్రదించాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.