ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 9న నిర్వహించనున్న గ్రూపు-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో పలువురు అభ్యర్థులు సీఎస్ శాంతికుమారిని జూన్ 3న కోరారు. సీఎస్ను సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. జూన్ 9న ఇంటెలిజెన్స్ బ్యూరో, హాల్లో 6 వేల ఉద్యోగాల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారని, అదే రోజు గ్రూపు-1 ప్రిలిమ్స్ జరిగితే లక్షల మంది నిరుద్యోగులు నష్టపోతారని తెలిపారు. వాయిదాపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!
‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!
‣ టెక్స్టైల్ కమిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ కొలువులు!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.