* మే 31తో ప్రధాన పరీక్షలు ముగింపు
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్కు 2,73,407 మంది, సెకండియర్కు 1,53,608 మంది హాజరుకానున్నారు. మొత్తం 926 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాన పరీక్షలు మే 31తో ముగుస్తాయి.
♦ INTERMEDIATE (SUPPLEMENTARY) MODEL PAPERS 2024
మరింత సమాచారం... మీ కోసం!
‣ పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!
‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!
‣ టెక్స్టైల్ కమిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ కొలువులు!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.