ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తుల గడువును మే 31 వరకు పొడిగించినట్లు అదనపు సంచాలకుడు శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు మోడల్ స్కూల్ వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డేటాసైన్స్తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.