ఈనాడు, అమరావతి: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నైపుణ్య పోటీలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. 40 విభాగాల్లో నిర్వహించే ఈ పోటీలకు దరఖాస్తుకు డిసెంబరు 15 చివరి తేదీ. విభాగాల వారీగా పోటీల తేదీలను ప్రకటించి.. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహించనుంది. రిజిస్ట్రేషన్ వివరాలకు సంస్థ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!
‣ స్టేట్ బ్యాంకులో 8,773 క్లర్క్ కొలువులు
‣ 44 వేల విద్యార్థుల అనుసంధానం.. సింప్లీ న్యూరోసైన్స్
‣ సామర్థ్యాలను గుర్తిస్తేనే గెలుపు!
‣ బీటెక్ తర్వాత.. ఉన్నత విద్య లేదా ఉద్యోగమా?
‣ రెజ్యూమె.. ప్రాధాన్యం తగ్గుతోందా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.