ఈనాడు, అమరావతి: సార్వత్రిక విద్యా పీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 18 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా కొనసాగనున్నాయి. పరీక్ష ఫీజును జనవరి 5 నుంచి ఫిబ్రవరి 19వరకు ఆన్లైన్లో చెల్లించొచ్చని, ఇంటర్మీడియట్కు రూ.వెయ్యి, పదో తరగతికి విద్యార్థులు రూ.500తోపాటు సబ్జెక్టులకు నిర్దేశించిన పరీక్షా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు
‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!
‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ
‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.