• facebook
  • whatsapp
  • telegram

PG Exams: 30 నుంచి పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు 

కరీంనగర్‌ కలెక్టరేట్‌: శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ మూడో సెమిస్టర్‌ (సీబీఎస్‌సీ-రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌) థియరీ పరీక్షలు జనవరి 20 నుంచి నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఎన్‌వీ శ్రీరంగప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ మూడో సెమిస్టర్‌ (సీబీఎస్‌సీ-రెగ్యులర్, బ్యాక్‌లాగ్‌) పరీక్షలు 31 నుంచి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.