కరీంనగర్ కలెక్టరేట్: శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ మూడో సెమిస్టర్ (సీబీఎస్సీ-రెగ్యులర్, బ్యాక్లాగ్) థియరీ పరీక్షలు జనవరి 20 నుంచి నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎన్వీ శ్రీరంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ మూడో సెమిస్టర్ (సీబీఎస్సీ-రెగ్యులర్, బ్యాక్లాగ్) పరీక్షలు 31 నుంచి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!
‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.