ఈనాడు, అమరావతి: గ్రూపు-1 నోటిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణ గడువును జనవరి28 వరకు ఏపీపీఎస్సీ పొడిగించింది. తొలుత ప్రకటించిన ప్రకారం ఆదివారం అర్థరాత్రితో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువు పెంచినట్లు కమిషన్ జనవరి24న ఓ ప్రకటనలో తెలిపింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీ (17.03.2024)లో ఎటువంటి మార్పులేదని స్పష్టం చేసింది.
ఏపీపీఎస్సీ గ్రూప్-I స్క్రీనింగ్ టెస్ట్
రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు
భారతదేశ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు
జనరల్ మెంటల్ ఎబిలిటీ, మానసిక సామర్థ్యాలు
ఏపీపీఎస్సీ పాత ప్రశ్నపత్రాలు
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ‘ఫిజిక్స్’ కోర్సులు
‣ ఎన్సీఎల్లో ట్రైనీ సూపర్వైజరీ పోస్టులు
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.