• facebook
  • whatsapp
  • telegram

Education: ఇంటర్మీడియట్‌ పర్యావరణ విద్య పరీక్ష 23కు వాయిదా

* ఇంటర్‌ విద్యా మండలి కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ప్రకటన

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇంటర్‌ విద్యా మండలి కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ సుబ్బారావు ప్రకటించారు. ఫిబ్ర‌వ‌రి 3న పర్యావరణ విద్య పరీక్ష జరగాల్సి ఉంది. అదే రోజు ఏలూరు జిల్లా దెందులూరులో జగన్‌ ఎన్నికల సభ నిర్వహిస్తున్నారు. దీనికి జనాలను తరలించేందుకు బస్సులు కావాలనే ఉద్దేశంతో పరీక్షను ఫిబ్ర‌వ‌రి 23కు వాయిదా వేశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో నైతికత-మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు ఉంటాయి. వీటిల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 
 


  ఆంధ్రప్రదేశ్  స్టడీమెటీరియల్ ఇంట‌ర్మీడియ‌ట్‌  


 జూనియ‌ర్ ఇంట‌ర్‌  
 

గణితశాస్త్రం 1A
గణితశాస్త్రం 1B
రసాయన శాస్త్రం
భౌతికశాస్త్రం
జంతుశాస్త్రం


  సీనియ‌ర్ ఇంట‌ర్‌  
 

ఇంగ్లిష్
 భౌతికశాస్త్రం
జంతుశాస్త్రం
గణితశాస్త్రం 2A
గణితశాస్త్రం 2B


 ♦ పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు  


  ♦ నమూనా ప్రశ్నపత్రాలు  



మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.