ఈనాడు, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడీ ప్రవేశాలకు ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వర్సిటీ అభ్యాసక సహాయ సేవా విభాగం డైరెక్టర్ విజయకృష్ణారెడ్డి తెలిపారు. బీఈడీలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, ఎన్సీటీఈ డిప్లొమా తత్సమాన కోర్సు పూర్తి చేసి, ఉపాధ్యాయులుగా పని చేస్తూ ఉండాలని సూచించారు. వర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో సాధించిన మార్కులు, ర్యాంకు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.