గుంటూరు విద్య, న్యూస్టుడే: జిల్లాలోని తొమ్మిది కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్- 2024) ఫిబ్రవరి 27న ప్రారంభమైంది. పరీక్షకు ఉదయం, మధ్యాహ్న రెండు సెషన్లో కలిపి 1,797 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 86.76 శాతంతో 1559 మంది వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ‘ట్రిపుల్ ఆర్’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ పర్యాటక కోర్సుల్లో ప్రవేశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.