• facebook
  • whatsapp
  • telegram

Fee:ఓపెన్‌ స్కూల్‌ పరీక్ష  రుసుం గడువు పొడిగింపు 

వరంగల్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) ఆధ్వర్యంలో ఏప్రిల్‌/మేలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. రూ.50 అపరాధ రుసుంతో మార్చి 7వ తేదీ వరకు చెల్లించాలని ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి శంకర్‌రావు మార్చి 7న తెలిపారు. మీసేవా/టీఎస్‌ ఆన్‌లైన్‌ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని చెప్పారు. పరీక్షల ఫీజు, ఇతర వివరాలకు 80084 03631 చరవాణి నెంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు. 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!

‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు

‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!

‣ వండర్‌ కెరియర్‌.. విజువల్‌ అనలిటిక్స్‌

‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.