‣ 2.35లక్షల మంది పరీక్షకు హాజరు
అమరావతి: ఏపీ టెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఫలితాలు ఎన్ని గంటలకు విడుదల చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ నిర్వహించారు. 2.35లక్షల మంది దీనికి హాజరయ్యారు. ఫలితాలు మార్చి 14నే విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా వెల్లడించలేదు. టెట్లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు ఎంతో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఫలితాల లింక్ కోసం క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ
స్కూల్ అసిస్టెంట్
తెలుగు (కంటెంట్) |
హిందీ (కంటెంట్) |
ఇంగ్లిష్ (కంటెంట్) |
బయాలజీ (కంటెంట్) |
ఫిజికల్ సైన్సెస్ (కంటెంట్) |
సోషల్ స్టడీస్ (కంటెంట్) |
విద్యా దృక్పథాలు (కంటెంట్) |
సైకాలజీ (కంటెంట్) |
తెలుగు పండిట్
కంటెంట్ |
మెథడాలజీ |
సెకండరీ గ్రేడ్ టీచర్స్
లాంగ్వేజ్ - I తెలుగు (కంటెంట్) |
గణితం (మెథడాలజీ) |
సోషల్ స్టడీస్ (కంటెంట్) |
సైన్స్ (కంటెంట్) |
విద్యా దృక్పథాలు |
సైకాలజీ (కంటెంట్) |
లాంగ్వేజ్ - I హిందీ (కంటెంట్) |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.