తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్టుడే: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ పీజీఈసెట్-2024 పరీక్షలు మే 29న ప్రారంభమయ్యాయి. మొత్తం 13 సబ్జెక్టులకు మే 31వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయని ఎస్వీయూ ఉపకులపతి, సెట్ ఛైర్మన్ ఆచార్య శ్రీకాంత్రెడ్డి, సెట్ కన్వీనర్ రమాశ్రీ తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్తో ఉద్యోగ అవకాశాలు!
‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ ఇంటర్తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.