ముథోల్ (బాసర), న్యూస్టుడే: బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ప్రవేశాల కోసం మూడు రోజులుగా జరుగుతున్న కౌన్సెలింగ్ జులై 10తో ముగిసింది. మొత్తం 1404 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించగా వారిలో 108 మంది గైర్హాజరైనట్లు అధికారులు చెప్పారు. ఈ విడతలో మిగిలిన సీట్లను మరో విడతలో భర్తీచేస్తామన్నారు. దివ్యాంగులు, స్పోర్ట్స్, క్యాప్ కోటాలో సీట్ల కోసం త్వరలో మెరిట్ జాబితాను విడుదల చేసి ఆర్జీయూకేటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ క్రీడల్లో కోచ్లుగా రాణించాలుకుంటున్నారా?!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.