విద్యానగర్ (హనుమకొండ), న్యూస్టుడే: ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల కోసం టీజీఐసెట్ - 2024 ప్రారంభమైనట్లు కన్వీనర్ ఆచార్య ఎస్.నరసింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొదటి సెషన్కు 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 25,931 మంది హాజరయ్యారు. రెండో సెషన్కు 116 కేంద్రాల్లో 26,298 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు చెప్పారు. జూన్ 6న ఉదయం మరో సెషన్తో ప్రవేశ పరీక్ష ముగుస్తుందని తెలిపారు.
మరింత సమాచారం...మీ కోసం!
♦ నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!
♦ బీఎస్ఎఫ్లో ఇన్స్పెక్టర్ పోస్టులు
♦ ఎన్సీబీ, ఫరీదాబాద్లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
♦ ఈఎస్ఐసీ, అల్వార్లో 115 ఫ్యాకల్టీ పోస్టులు
♦ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.