ఈనాడు, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్లో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్థులు ప్రతిభ చూపారని గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి జూన్ 10న ఒక ప్రకటనలో తెలిపారు. 2024 ఏడాదికి 400 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని, వారిలో 47 మంది ప్రత్యక్ష ర్యాంకులు పొందగా.. 138 మందికి ప్రిపరేటరీ ర్యాంకులు వచ్చాయని పేర్కొన్నారు. వెయ్యిలోపు కమ్యూనిటీ ర్యాంకులు 34 మందికి లభించాయని వివరించారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బీటెక్లకు సైంటిస్టు కొలువులు
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.