* జూన్ 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహణ
ఈనాడు, హైదరాబాద్: వచ్చే ఏడాది నీట్కు సన్నద్ధమయ్యే విద్యార్థులకు జూన్ 5 నుంచి 9వ తేదీ వరకు హైదరాబాద్ దోమలగూడలోని తమ సంస్థలో ఉచిత అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని మెటామైండ్ అకాడమీ ఛైర్మన్ మనోజ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం (మే 31) పోస్టర్ను ఆవిష్కరించారు. వివరాలకు 9090898928, 9090898902 నంబర్లను సంప్రదించవచ్చని ఛైర్మన్ తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.