* పరీక్షపై దర్యాప్తు చేయించాలని పిటిషన్
దిల్లీ: నీట్ యూజీ పరీక్ష వ్యవహారంలో కేంద్రం, ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు చేయించాలన్న పిటిషన్పై కేంద్రం, ఎన్టీఏకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.