* ఆ అభ్యర్థులకు మళ్లీ పరీక్ష
* సుప్రీం కోర్టుకు తెలియజేసిన కేంద్రం
గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు మళ్లీ నీట్ (NEET UG 2024) నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు గురువారం (జూన్ 13న) తెలియజేసింది. ఆ మేరకు వారి స్కోరు కార్డులు రద్దు చేసినట్లు పేర్కొంది. జూన్ 30 లోగా ఫలితాలు వెల్లడిస్తారు. దీంతో నీట్ కౌన్సెలింగ్ యథాతథంగా నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.