• facebook
  • whatsapp
  • telegram

NEET UG 2024 Results: నీట్ పై కేంద్రం కీలక నిర్ణయం

* ఆ అభ్యర్థులకు మళ్లీ పరీక్ష 

* సుప్రీం కోర్టుకు తెలియజేసిన కేంద్రం

గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు మళ్లీ నీట్ (NEET UG 2024) నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు గురువారం (జూన్ 13న) తెలియజేసింది. ఆ మేరకు వారి స్కోరు కార్డులు రద్దు చేసినట్లు పేర్కొంది. జూన్ 30 లోగా ఫలితాలు వెల్లడిస్తారు. దీంతో నీట్ కౌన్సెలింగ్ యథాతథంగా నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. 
   
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.