* ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణలో 10 యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జి వీసీలను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను వైస్ ఛాన్సలర్(వీసీ)లుగా నియమిస్తూ మంగళవారం (మే 21) ఆదేశాలు జారీ చేసింది.
కొత్తగా నియమితులైన వీసీలు వీరే...
ఉస్మానియా యూనివర్సిటీ - దాన కిషోర్
జేఎన్టీయూ - బుర్రా వెంకటేశం
కాకతీయ యూనివర్సిటీ - కరుణ వాకాటి
అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ - రిజ్వీ
తెలంగాణ యూనివర్సిటీ - సందీప్ సుల్తానియా
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ - శైలజ రామయ్యర్
మహాత్మాగాంధీ యూనివర్సిటీ - నవీన్ మిట్టల్
శాతవాహన యూనివర్సిటీ - సురేంద్రమోహన్
పాలమూరు యూనివర్సిటీ - నదీం అహ్మద్
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ వర్సిటీ - జయేష్ రంజన్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.