* డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూహెచ్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 20,626 మంది ఈ పరీక్షలు రాయగా నాలుగు రోజుల్లోనే ఫలితాలు ఇస్తుండటం విశేషం. ఫలితాలను https://pratibha.eenadu.net/ లో చూడవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.