* మొదటి 10 ర్యాంకులు సాధించిన వారిలో 8మంది అమ్మాయిలే
విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం), న్యూస్టుడే : రాష్ట్రవ్యాప్తంగా బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్సెట్-2024 ఫలితాలను జూన్ 27న సెట్ కన్వీనర్ ఆచార్య టి.వెంకటకృష్ణ విశాఖలో విడుదల చేశారు. జూన్ 8న 52 పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 10,805 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 9,365 మంది హాజరయ్యారు. వీరిలో 9,183 మంది అర్హత సాధించారు. ఫలితాలను ఉన్నత విద్యామండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. మొదటి 10 ర్యాంకులు సాధించిన వారిలో 8మంది అమ్మాయిలే ఉండటం విశేషం.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.