* ఆన్లైన్లోనే యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియ
ఈనాడు, అమరావతి: ఎంబీబీఎస్లో ‘సి’ కేటగిరీ సీట్ల భర్తీ బాధ్యతను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)కి అప్పగించొద్దని ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ‘సి’ (ఎన్నారై) కేటగిరిలోని 15% సీట్లను తామే భర్తీ చేస్తామని జాతీయ వైద్య కమిషన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసింది. దీనిపై సంఘం జూన్ 27న ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ఆన్లైన్లో ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోనే చేపడుతున్నారని గుర్తుచేసింది. ఎన్ఎంసీ తాజా ప్రతిపాదనపై యాజమాన్యాలతో చర్చించాలని సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.కాశింబి కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.