విద్యానగర్ (హనుమకొండ), న్యూస్టుడే: ఎంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఐసెట్-2024కు 90.47 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు కన్వీనర్ ఆచార్య ఎస్.నరసింహాచారి తెలిపారు. ప్రాథమిక ‘కీ’ ని జూన్ 8న విడుదల చేస్తామన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్
‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్ క్యాట్
‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.