వరంగల్ విద్యావిభాగం, న్యూస్టుడే: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు మే 31 వరకు పొడిగించినట్లు డీఈఓ డి.వాసంతి తెలిపారు. సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన విద్యార్థినులకు ఉచిత విద్యతో పాటు వసతి, పాఠ్య, రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించనున్నట్లు పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్తో ఉద్యోగ అవకాశాలు!