* మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల
ఈనాడు, హైదరాబాద్- విద్యానగర్ (హనుమకొండ), న్యూస్టుడే: రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించిన ‘టీజీ ఐసెట్-24’ ఫలితాలు జూన్ 14న మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వీసీ వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు ఫలితాలను విడుదల చేస్తారని కన్వీనర్ ఆచార్య ఎస్.నరసింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను ఈనాడు ప్రతిభ వెబ్సైట్ https://results.eenadupratibha.net/ ద్వారా తెలుసుకోవచ్చు.
తెలంగాణ ఐసెట్ 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్
‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్ క్యాట్
‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.