ఈనాడు, అమరావతి: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరోతరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. మార్చి 2 నుంచి దరఖాస్తు ఫీజు, మూడు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఫీజు చెల్లింపునకు మార్చి 31 వరకు గడువు విధించారు. ఏప్రిల్ 21న ఆదర్శ పాఠశాలల్లో ఐదో తరగతి స్థాయి సిలబస్తో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఓసీ, బీసీ అభ్యర్థులు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 మార్కులు సాధించాల్సి ఉంటుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ట్రెండింగ్ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్!
‣ పర్యాటక కోర్సుల్లో ప్రవేశాలు
‣ ఉద్వేగాల నియంత్రణ.. ఉద్యోగాలకు సాధన
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.