తిరుపతి (బైరాగిపట్టెడ): తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జూన్ 26 నుంచి ఏపీ ఈసెట్-2024 కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డిప్లొమా (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ జూన్ 26 నుంచి జూన్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోఆర్డినేటర్ డా.వై.ద్వారకానాథ్ రెడ్డి తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు
‣ క్లౌడ్ కంప్యూటింగ్తో అపార అవకాశాలు
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.