1. 301 కేంద్రాల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్
గ్రూప్-1 ప్రాథమిక (ప్రిలిమ్స్) పరీక్షను మార్చి 17న 301 కేంద్రాలలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
2. అసిస్టెంట్ ప్రొఫెసర్లు దరఖాస్తుల స్వీకరణ ఎన్నడు?
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు (లెక్చరర్), ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఉద్యోగ ప్రకటన జారీ చేసినా తదుపరి కార్యాచరణ మొదలుకాలేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
3. డీఎస్సీకి అర్హత లేదట.. బీఎడ్ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ఆవేదన
అర్హత మార్కుల్లో తేడా కొందరు బీఎడ్ అభ్యర్థులను మెగా డీఎస్సీకి దూరం చేస్తోంది. బీఎడ్ కోర్సు చేయాలంటే డిగ్రీలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 40 శాతం మార్కులు అర్హతగా ప్రకటించిన ప్రభుత్వం..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
4. సీఏ పరీక్షలు ఏడాదికి మూడుసార్లు
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఛార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షలు ఇక నుంచి ఏడాదికి మూడుసార్లు జరగనున్నాయి. ఇప్పటివరకు సంవత్సరానికి రెండుసార్లు చొప్పున..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
5. టెట్ నిర్వహించకుండా డీఎస్సీ ప్రకటించడం తగదు
టెట్ నిర్వహించకుండా డీఎస్సీ ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 11న వేల మంది నిరుద్యోగులతో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
6. కేజీబీవీల్లో 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు మార్చి 12 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్రశిక్షాభియాన్ ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.