* జులై 31న తుది గడువు
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో మొదటి ఏడాది ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. అన్ని కళాశాలల్లో ఇప్పటికే ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుందని, జులై 31 తుది గడువు అని బోర్డు కార్యదర్శి నిధిమీనా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే ఆఖరి విడతని, మరోసారి గడువు పెంచబోమని స్పష్టం చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వినూత్న కెరియర్కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!
‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.