ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 47 (క్యారీ ఫార్వర్డ్) లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ.. లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఇంటర్ విద్యా శాఖ తరఫున విడుదల ఈ ప్రకటనకు అనుగుణంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు
‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!
‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ
‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?
‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.