* జనవరి 3 వరకు చెల్లింపు
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరాల జనరల్, ఒకేషనల్ విభాగాలకు అపరాధ రుసుముతో కలిపి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జనవరి 3 వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. ఈ గడువులోగా విద్యార్థులు రూ.2500 అపరాధ రుసుముతో కలిపి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్ కోర్సుల్లో 10,59,233 మంది విద్యార్థులు ప్రవేశాలు తీసుకోగా, ఇప్పటి దాకా 9,77,040 మంది ఫీజు చెల్లించారు.
టీఎస్పీఎస్సీజూనియర్ ఇంటర్ స్టడీమెటీరియల్
టీఎస్పీఎస్సీ సీనియర్ ఇంటర్ స్టడీమెటీరియల్
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఫుట్వేర్ తయారీలో శిక్షణ ఇలా..
‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు
‣ సివిల్స్ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు
‣ డిప్లొమాతో ఎన్టీపీసీలో అవకాశాలు
‣ ఫర్నిచర్ డిజైన్ కెరియర్ గైడెన్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.